Editorial

Sunday, September 22, 2024
శాసనంశ్రీ రంగరాయలి తిరుపతి శాసనం

శ్రీ రంగరాయలి తిరుపతి శాసనం

Shasanam

నేడు తారీఖు మే 29

క్రీ.శ 1665 మే 29 నాటి శ్రీ రంగరాయలి తిరుపతి శాసనంలో తిరువేంగళనాథుని సేవ గురించి ప్రస్తావించబడినది. [తి.తి.దే. శాసనాలు. V. నెం143].

నేడు తారీఖు మే 28

నేటి తారీఖుపై ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు.నేటి తిథి వైశాఖ బహుళ విదియ./తదియ. శక 1445(క్రీ.శ 1522) చిత్రభాను సంవత్సర వైశాఖ బహుళ తదియనాటి నర్స రావుపేట కుందుర్రు శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో మహామండలేశ్వర సాళువ తిమ్మరుసయ్యగారు తమ నాయంకరమైన వినుకొండ సీమలోని ‘కొనుదొర్తె’లోని భూములను కొనుదొర్తె పురుషోత్తమదేవర అమృతపళ్ళకు, దీపారాధనకు యిచ్చినట్లుగా చెప్పబడ్డది.ఈ శాసనం మహామండలేశ్వర సర్వయ్యదేవమహారాజులు యిచ్చారు.[ద.భా.దే.శా  XVI  నెం.73]

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article