Editorial

Sunday, September 22, 2024
శాసనంఅనంతసాగరం శాసనం

అనంతసాగరం శాసనం

Epigraph

నేడు తారీఖు మే 31

క్రీ.శ. 1521 మే 31 నాటి అనంతసాగరం (నెల్లూరు జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో వారి కార్యకర్తలైన రాయసం కొండమరుసయ్య తమ తల్లి సంకాయమ్మకి తండ్రి తిమ్మరుసయ్యకి పుణ్యంగా ‘అనంతసాగర’మనే చెరువు త్రవ్వించి, ఈశ్వర త్రిపురాంతకేశ్వరులను ప్రతిష్ఠ చేసినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I At.6]

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article