Editorial

Sunday, September 22, 2024
శాసనంశిధిల శాసనం తెలుపు

శిధిల శాసనం తెలుపు

Epigraphనేడు జూలై 12 వ తారీఖు

క్రీ.శ 1537 జులై వ తేదీ నాటి పాతప్రభలవీడు (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో ప్రభువులవీడు విద్వన్మహాజనులు, చింనారెడ్డి, గంగ్గిరెడ్డి, పోతులవోబిలరెడ్డి మున్నగు కాంపులు చాకలి తిప్పకు ఏదో దానం చేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు.[కడప జిల్లా శాసనాలు II నెం 130].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article