Editorial

Saturday, April 19, 2025
శాసనందేవరాయపురం శాసనం

దేవరాయపురం శాసనం

Shasanamనేడు ఆగస్ట్ 15వ తారీఖు

క్రీ.శ 1547 ఆగస్ట్ 15 వ తేదీ నాటి దేవరాయపురం (కర్నూలు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల చిన అవుబళయ్య మహారాజులు దేవరాయపురమును అగ్రహారంగా విద్వన్మహాజనులకిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XXXI నెం.94].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article