Editorial

Sunday, April 20, 2025
Uncategorizedశాసనం తెలుపు : నేడు రాయచోటి

శాసనం తెలుపు : నేడు రాయచోటి

Shasanam

 

నేడు తారీఖు మే 27

క్రీ.శ 1520 యిదే తారీఖున యివ్వబడిన రాయచోటి శిథిల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు రాజ్యం చేస్తుండగా కామనారాయణింగారు(?)స్వామివారికి పుణ్యంగా దానంచేసినట్లుగా చెప్పబడ్డది. శాసనం శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడం లేదు. శాసనంలో పెనుగొండ, మార్జివాడి,ఉదయగిరి పేర్ల ప్రస్తావన కనిపిస్తుంది. [ద.భా.దే.శా.XVI నెం.69].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article