Editorial

Sunday, April 20, 2025
శాసనంగణపతిదేవుని కాలంలో

గణపతిదేవుని కాలంలో

Epigraph

నేడు జూలై 3 వ తారీఖు

తిథి జేష్ఠ శుద్ధ నవమి.
నేటి తేదీపైన తిథిపైన ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు, కానీ జేష్ఠాఢాలమధ్య జూలై నెలలో యిచ్చిన సంతరావూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని కాలంలో కరణం మారయ రామనాథదేవర అంగరంగ భోగాలకు భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.X నెం 303)

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakashడా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article